కోటి రూపాయలు !!

చికాగో లోని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఒక ప్రవాస భారతీయుడు కోటి రూపాయలు ఖర్చుపెట్టి కిరీటం చేయిస్తున్నాడట !!

ఇదిగో ఆ వార్తని ఇక్కడ చూడండి !!


అసలు విషయానికి వస్తున్నా !!

ముందు ఇది చదవగానే నాకు అనిపించింది ఏంటి అంటే, ఆ కిరీటానికి ఖర్చు పెట్టే డబ్బుల్లో సగమైనా చారిటీ కింద ఏ పేద వాళ్ళకో దానము చెయ్యచ్చు కదా అని !!



కాకపోతే ఆయన అలాంటి చారిటీ పనులు కూడా చేస్తున్నాడో లేదో నాకు తెలీదు... ఏదో మనసుకి అనిపించింది ఇక్కడ రశాను అంతే...